గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండలంలోని నర్సింగాపూర్కు చెందిన కుంటా ల నర్సయ్య గులాబీ గూటికి చేరారు. శనివారం కరీంనగర్లోని మంత్రి కొప్పుల కార్యాలయంలో బీఆర్ఎస్లో�
ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో గెలుపే లక్ష్యం గా గులాబీ దండు వీర సైనికుల్లా ముందుకు కదలాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, మై నార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కరీంన�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. స్తూపాలను పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన త్యాగధనులకు సలాం చేస్తూ స్మరించు�
బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహ రూపశిల్పి రామ్ వీ సుతార్ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ తరఫున మెమోంటో అం�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్సూచిలా మారిందని, ఎనిమిదేండ్లలో ఎవరూ ఊహించని మార్పులు జరిగాయని ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా పార్లమెంటు లోపల, బయట ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సమకాలీన పరిస్థితులపై కేసీఆర్కు ఉన్న అవగాహన, లోతై�
ఎకరాకు మార్కెట్ విలువ 3 లక్షలు రైతుకు ఎకరాకు రూ.9 లక్షలకుపైనే మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి పెగడపల్లి, అక్టోబర్ 26: కాళేశ్వరం లింక్-2లో భాగంగా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచినట్
తనపై దాడి జరిగే అవకాశం ఉన్నదని వ్యాఖ్య.. సానుభూతి కోసం డ్రామా చేస్తారన్న టీఆర్ఎస్ నిజమైన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాటలు హుజూరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తనపై దాడి చేయించుకొని సానుభూతిత�