పంచాయతీ ఉద్యోగుల వేతనాలను ఇక నుంచి గ్రీన్చానల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో
‘ఫలానా కంపెనీ విత్తనాలు బాగా దిగుబడి వస్తున్నాయి ఈసారి అవి సాగు చేసి చూడు.. ఈ కంపెనీ చాలా ఏండ్లుగా మర్కెట్లో ఉంది ఇది సాగు చేస్తే బాగా కలిసి వస్తుంది’ అంటూ విత్తన కంపెనీల డీలర్లు రైతులను గందరగోళంలోకి నెట
‘నాగార్జునసాగర్ రిజర్వాయర్లో ఫుల్ లెవల్ నీళ్లున్నా.. ఒక్క చెరువు, కుంటకు నీళ్లొస్తలేవు. పోయిన ఎండాకాలంలోనే నీళ్లు లేక బోర్లు ఎండిపోయినయ్. తోటలు ఎండిపోయినయ్. ఈ సారి ఇక్కడ వర్షాలు సరిగ్గా పడలేదు.
సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించను�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయించి, ఏప్రిల్ 3న అధికారికంగా ఆయన జయంతి నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపా�
జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే తమ ధ్యేయమని, రానున్న మూడేండ్లలో శ్రీశైలం సొరంగంతోపాటు బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకం, ఇతర అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్ల�
జాతీయ రహదారి-565 విస్తరణలో భాగంగా ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండా పేపర్ ద్వారా రూపొందించిన మూడో అలైన్మెంట్తో మూడు వేల మందికి అన్యాయం జరుగుతుందని నేషనల్ హైవేలో ప్లాట్లు, ఇండ్లు కోల్పోతున్న బాధితులు ఆవేదన వ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు నిత్యం ఆ పార్టీలో ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉన్నది. పార్టీలో, ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి వన్ మ్యాన్ షోను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ అడిగే నేతలు తాను ఫలానా ఎన్నికల్లో పోటీ చేశానని, ఫలానా ఎన్నికల్లో గెలిచానని తనకున్న అర్హతలుగా చూపుతారు. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా టికెట్ ఆశిస్తున్నవారు విచ్ర�