మహాకవి దాశరథి పురస్కార గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత "డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం - సమాలోచనం" అను అంశంపై ఈ నెల 19న ఒక్క రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని సోమ
డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనల్లో రాణించేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న
అన్ని కళాశాలల్లో యూనివర్సిటీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయడంతో పాటు 75 శాతం హాజరు ఉండేలా చూడాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సి
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని స
సమిష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ అని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సహచర్యం, సమాలోచన, సాధన, సమిష్టితత్వం, సంఘటితత్వం సూత్రాల ఆధారంగా ఏర్ప�
విద్యార్థులు సబ్జెక్ట్ నైపుణ్యాలు పెంచుకుని, స్వీయ పరిశధనలతో నూతన ఆవిష్కరణలు చేస్తే వాటికి పేటెంట్ తీసుకోవడం సాధ్యమేనని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి తన పరిశోధనలతో విశేషమైన కృషికి గుర్తింపుగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్సరల్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఏఎస్టీసీ (అకాడమీ ఫర్ సైన్స్ టె�
మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత ఉప రాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో విద్యార్థులు ముందుకు సాగాలని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన
మహాత్మా గాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో నూతన �