మూసీ ఉధృతితో నీట మునిగిన మహాత్మా గాంధీ బస్స్టేషన్ (MGBS) ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. జంట జలాశయాల నుంచి మూసీ నదికి వరద తగ్గడంతో ఎంజీబీఎస్లో నిలిచిన నీరు ఖాళీ అయింది. అయితే బురద, మట్టి మిగిలింది.
మూసీ పునరుద్ధరణే సర్కారు లక్ష్యమా.. అందులో భాగమే ఈ వ్యూహమా.. అంటే అవుననే అంటున్నారు మూసీ వరద బాధితులు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేద�
హైదరాబాద్లో మూసీనది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర ప్రమాదకర
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చిన�
మూసీ నదికి భారీ వరద (Musi Floods) నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్కు (MGBS) ఎవరూ రా�
MGBS | ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలపై నుంచి మూసీ వరద ఉప్పొంగి ఉరకలేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ అధికారులు ప్రయాణికుల
TGSRTC | టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు నిజాయితీని చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేశాడు. ఈ సందర్భంగా ఉదారత చాటుకు
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మ�
Metro Rail | ఎంజీబీఎస్ - ఫలక్నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్నగర్ బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రె�
హైదరబాద్ చంచల్గూడలో కిడ్నప్నకు (Kidnap) గురైన 9 నెలల చిన్నారి ఆచూకీ లభించింది. గంటల వ్యవధిలోనే చిన్నారిని జహీరాబాద్లో గుర్తించిన పోలీసులు.. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు.