కరీంనగర్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ మేయర్ వై.సునీల్రావు తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ ఏర్పాట్లను ఆయన
ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో నగర మేయర్ పునుకొల్లు నీరజ బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం నగరంలోని 57,12 డివిజన్ల పరిధిలో బతుకమ్మ చీరలను మహిళలకు అందచేశారు.ఈ సంద�
ఖమ్మం: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందచేస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో స్థానిక కార్పొరేట
ఖమ్మం : మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు.మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప
ఖమ్మం :రాష్ట మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అర్భన్ తహాశీల్దార్ శైలజలు నగరంలోని లో తట్టు ప్రాంతాలను సోమవారం రాత్రి పరిశీలించారు. 41వ డివిజన్లోని చెరువుబజార్, కవిర
పీర్జాదిగూడ : ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతి సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మ�
జవహర్నగర్ : పట్టణంలోని ప్రజలందరూ సేదాతీరే విధంగా బృహత్ ప్రకృతి ప్రణాళికను ఏర్పాటు చేశామని మేయర్ మేకల కావ్య అన్నారు. ఐదెకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనంలో శనివారం ఆమె మొక్కలు నాటారు. ఈ స�
నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో డైరీ ఫాం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సెకండ్ వైఫ్ కిచెన్ను బుధవారం నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ప్రారంభించారు.
దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
జవహర్నగర్, ఆగస్టు : జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు విస్తరణతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 8.20 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొన సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి �
పీర్జాదిగూడ, ఆగస్టు : తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, స్వరాష్ట్ర సాధన కోసం తపించిన తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ �
అన్ని పాలకవర్గాల ఎన్నిక ఏకగ్రీవం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాల నిర్వహణ పాజిటివ్ వచ్చిన సభ్యులు ఆన్లైన్లో ప్రమాణం హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, మరోఐదు మున్సిపా
డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు కూడా రేపటి ఎన్నికలకు పార్టీ పరిశీలకులను నియమించిన అధ్యక్షుడు కేసీఆర్ ఒకరోజు ముందే వెళ్లాలని దిశానిర్దేశం ప్రత్యేక సమావేశాలపై ఎస్ఈసీ రివ్యూ పాలక మండళ్ల ఎన్నికలపై సూ�
రేపు షెడ్యుల్ ప్రకటన? హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన పురపోరుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరుగనున్నది. ఈ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘ�
ఒకేచోట ఏళ్ల తరబడి పనిచేసే వారికి స్థాన చలనం తప్పదని హెచ్చరిక ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్లలో మూడో రోజు మేయర్ ఆకస్మిక తనిఖీలు విధులలో అలసత్వం వహించిన అధికారులపై మేయర్ కొరడా ఝులిపించారు. మంత్రి కేటీ�