హైదరాబాద్ మెట్రో టేకోవర్ పరిస్థితి ‘దున్నబోతే దూడ, మోయబోతే ఎద్దు’ చందంగా మారింది. మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి త
మెట్రో స్వాధీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రెండో దశ మెట్రో విస్తరణలో కీలక అడు�
ఎల్ అండ్ టీ నుంచి మెట్రో టేకోవర్ అంశం తెరమీదకు రావడంతోనే నగరంలో మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. గడిచిన ఆరు నెలలుగా నిర్వహణ గాలికొదిలేశారు. ఇక పైలట్ ప్రాజెక్టుగా నగరంలో అర్ధరాత్రి వరకు మెట�
హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం (టేకోవర్ ) చేసుకుంటామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ సరారు.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి చతికిలపడింది. మూడు నెలల్లో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను లాగేసుకుంటామని సాక�
హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని సీఎస్ కే రామకృష్ణారావు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధిక