జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చే నాలుగు నెలల్లో అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు సవరించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు దఫాలుగా తమ కార్ల ధరల�
Mercedes-Benz | పుణెలోని మెర్సిడెజ్ బెంచ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ‘నాన్ కంప్లియెన్స్’, ‘పర్యావరణ ప్రమాణాలు’ పాటించడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) శనివారం సంచలన వ్యాఖ్యలు చేసింది.
Mercedes-Benz | లగ్జరీ కార్ల వైపు యువతరం మొగ్గు చూపుతున్నది. గతేడాది లగ్జరీ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో మూడు ఎలక్ట్రిక్ కార్లతోపాటు ఈ ఏడాది 12 కార్లు ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అం�
మెర్సిడెజ్ బెంజ్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో 12,768 కార్లను డెలివరీ చేసింది.ఈ సందర్భంగా మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ..
Mercedes Benz | భారత్ మార్కెట్లో ఎస్యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నా.. తమ సెడాన్ కార్లకు గిరాకీ గట్టిగానే ఉందన్నారు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ కం సీఈఓ సంతోష్ అయ్యర్.
Mercedes-Benz G-Class G400d | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ భారత్ మార్కెట్లోకి జీ-క్లాస్ జీ400డీ కారు తీసుకొచ్చింది. డీజిల్ వేరియంట్గానే మార్కెట్లోకి వస్తున్న ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి మొదలవుతుంది.