రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ పకడ్బందీగా అమలు చేయాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశ�
MPDO | తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ అన్నారు.
MPDO Visit | ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించాలని కోటగిరి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రం మాలివాడ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయ
Collector Rajiv Gandhi | విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని, మెనూ ప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయా అని కళాశాల ప్రిన్స�
Aligarh Muslim University | ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మెనూపై వివాదం చెలరేగింది. ఆదివారం లంచ్లో చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ ఉంటుందని నోటీస్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అ�
no fish on menu | పెళ్లి విందులో చేపల కూర లేకపోవడంపై వరుడు ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో తన బంధువులతో కలిసి వధువు కుటుంబాన్ని కొట్టాడు. ఈ ఘర్షణలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్�
కుటుంబ సభ్యులతో కలిసి అలా బయటకు వెళ్లి ఏ రెస్టారెంట్లోనో ఇష్టమైన వంటకాలను ఆరగిద్దామని వెళితే ఇక జేబులు గుల్లవడం ఖాయం. పెరుగుతున్న ముడిపదార్ధాల ధరలు, గ్యాస్ ధరలతో ఆ భారాన్ని కస్టమ