ప్రసవానంతరం తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ 15 రోజుల నవజాత శిశువును ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయింది. ఆ బిడ్డ ఏడుపు విన్న కుటుంబ సభ్యులు వెంటనే పరుగెత్తుకొని వచ్చి, ఫ్రీజర్ నుంచి బిడ్డను బయటకు తీయ
రెండేళ్ల నుంచి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మభ్యపెడుతూ, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు భవితశ్రీ చిట్ఫండ్ బాధితులు ఆదివారం వరంగల్ బ్యాంకు కాలనీలో స
రాత్రి ఒంటి గంట వరకు మేలుకుని, తెల్లారి ఆలస్యంగా నిద్ర నుంచి లేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
ఓ వయసుకు చేరుకోగానే.. జీవితం రొటీన్గా మారిపోతుంది. అప్పటివరకూ అద్భుతంగా అనిపించిన అనుభూతులన్నీ సర్వసాధారణం అయిపోతాయి. దీంతో నిరాసక్తత మొదలవుతుంది. ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామిలో చురుకుదనం లోపించడం,
కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రవళికి ప్రతిదీ అనుమానమే. ఇంట్లో కదలికలు బయటి వారు చూస్తున్నారని నిత్యం ఆందోళన చెందుతూ, ఇంట్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టారని ఊహించుకునే వరకు వెళ్లిం
మానసిక సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ, ఒకవ్యక్తి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసే భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారితీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్ చెప్పారు. ‘య
మహిళలు శక్తివంతులుగా ఉన్నప్పుడే బలీయమైన సమాజం ఆవిష్కృ తం అవుతుందన్నది ఆర్యోక్తి. కానీ శతాబ్దాలుగా మహిళ అరోగ్య విషయాల్లో ఇబ్బందులు పడూతేనే ఉంది. కుటుంబం మేలు, సమాజం ఉన్నతి కోసం నిరంత రం తపించే ‘ఆమె’ ఆరోగ�