ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉద్యోగులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నిలదీశారు.
Nagarkurnool | కడుపునొప్పితో బాధపడుతున్న తన తల్లిని కూతురు ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించగా.. బిల్లు విషయంలో మాటామాటా పెరిగి.. దాడికి(Assaulted)కారణమైన సంఘటన నాగర్కర్నూల్ (Nagarkurnool )జిల్లాలో చోటు చేసుకున్నది.
ఈ రెండు ఉదంతాలు రాష్ట్రంలోని ఏ ఒక్క జనార్దన్రావు, ఆనందరావు దుస్థితో కాదు.. తెలంగాణలోని 50 వేల మంది కానిస్టేబుళ్ల మానసిక వ్యథ. బయట చేయిచాచి అడుక్కోలేని పోలీసు అధికారులందరి దీనస్థితి.
రాష్ట్రంలో ఆర్థికశాఖ వద్ద పేరుకుపోయిన బిల్లుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూ స్తున్నది. మెడికల్ బిల్లులు, సాలరీ ఏరియర్స్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ వంటి అ నేక రూపాల్లో ఉన్న బిల్లులు సకాలంలో చె
రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆ శాఖ అధికారుల చుట్టూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా నెలాఖరు కావడంతో ఆర్థిక శాఖ అధికారుల�
రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు రూ.750 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ బకాయిలను ఎందుకు చెల్ల�
జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం అక్రమాలకు కేరాఫ్ మారింది. డబ్బులివ్వనిదే ఇక్కడ ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎరువులు, విత్తనాల అలాట్మెంట్.. ఇలా ఏది కావాలన్నా.. చేయి తడపాల్సి వస్తున్�
Chinese Woman | వివాహ బంధంలో అడుగుపెట్టిన ప్రతి జంట.. అటు కష్టనష్టాల్లో, ఇటు ఆరోగ్య విషయాల్లో జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని నిశ్చయించుకుంటారు. అందుకనుగుణంగా ఆ దంపతులు
కరోనా నేపథ్యంలో ఆదేశాలు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను పోస్టు ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇదివరకు టీచర్లు తమ మెడికల్�