మెదక్ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోరా అని మాజీ ఎమ్�
మెదక్ పట్టణంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో (రోడ్షో) మెదక్ పా
మెదక్ : మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఎల్లమ్మ గుడి వెనకాల పిట్లం బెస్కు చెందిన రాచుపల్లి
జాబ్ మేళా | ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించుటకు ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి విజయ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఫైనాన్షియల్ ఇంక్ల�