మహమ్మారి విజృంభణతో 2019 నుంచి 2021 వరకు రెండేండ్ల కాలంలో సుమారు 6 కోట్ల 70 లక్షల మంది చిన్నారులు సాధారణ వ్యాక్సిన్లను పాక్షికంగా లేదా పూర్తిగా తీసుకోలేకపోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ (Uniited Nation Children's Fund-UNICE
Mumbai | ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. దీంతో మొత్తం కేసులు
Measles | ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ (measles) వేగంగా వ్యాపిస్తున్నది. చైనా, మంగోలియా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్లోనూ మహారాష్ట్ర, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో కేసుల�
కరోనా మహమ్మారి తర్వాత మీజిల్స్ (తట్టు) చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశంలోని బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలో తట్టు కేసులు నమోదయ్యాయి. ముంబైలో 13 కేసులతోపాటు ఒక మరణం కూడా నమోదైంది. ఈ నేప�