బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా రాష్ట్ర డీజీపీ జితేందర్ సహా పలువురు ఉన్నతాధికారులు రూ.300 కోట్ల ముడుపులు స్వీకరించారని ‘ప్రపంచ యాత్రికుడు’ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు అన్వేష్ సంచలన ఆరోపణ �
Hyd Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశలపై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బ�
Hyderabad Metro | నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో మెట్రో విస్తరణ నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా ఆయా మెట్రో మార్గాల్లో పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తాం. దేశ రాజధాని ఢి�
రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీ ప్రాంతంలో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ కసరత్తు ప్రారంభించింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కారిడార్-2 పను�
హైదరాబాద్ మహా నగరంలో అత్యాధునిక ప్రజా రవాణా సాధనమైన హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నది. మెట్రోను ఆదరించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలులో సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023ని జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో అధికారులు శనివారం స్టూడెంట్ పాస్�
ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో సౌకర్యాలు, కార్యకలాపాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. శనివారం ఢిల్లీ వెళ్లిన హైదరాబాద్ మెట్రో రైలు బృందం అక్కడి మెట్రో ప్రాజెక్టు నిర