బీజేపీ పాలిత రాష్ట్రం ఒడిశాలోని (Odisha) మయూర్భంజ్ జిల్లాలో దారుణం చోటచేసుకున్నది. తెలిసినవాళ్లే కదా అని కారు ఎక్కితే సామూహిక లైంగికదాడి చేసి నడిరోడ్డుపై వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Droupadi Murmu | భారతదేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఒడిశాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మయూర్భంజ్లోగల సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ (Similipal Tiger Reserve) ను ఆమె సందర్శించారు.
ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్కు చెందిన రెండు దర్శనీయ ప్రదేశాలకు చోటు కల్పించింది.
ఒడిశాలోని (Odisha) మూడు జిల్లాల్లో బంగారు గనులు (Gold Mines) బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), డైరెక్టరేట్ ఆఫ్ మైన్కు చెందిన సర్�
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మయూర్భంజ్ (Mayurbhanj) జిల్లాలోని రస్గోవింద్పూర్ ప్రాంతంలోగల �
భువనేశ్వర్: మనం చిన్నపామును చూస్తేనే గజగజా వణికిపోతాం. కానీ ఓ మహిళ ఎనిమిది ఫీట్ల పొడువున్న కింగ్ కోబ్రాను పట్టుకొని, ఫారెస్ట్ అధికారులకు అప్పగించింది. అందరిచేత మన్ననలు పొందింది. ఆమె కి�
మయూర్భంజ్లో 21 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | ఒడిశా మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్ల
15 Feet King Cobra: ఓ కుటుంబంలోని సభ్యులు ఎప్పిటిలాగే సోమవారం కూడా ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన ఆ ఇళ్లాలుకు బుస్.. బుస్.. అంటూ పాము బుసకొట్టిన శబ్దం వినపడుతున్నది. భయంతోనే ఇదే
భువనేశ్వర్: అడవి నుంచి తప్పిపోయి జనావాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగుపిల్ల 15 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడింది. దాంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకు�
గంజాయి | ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరత్ కుమార్ నాయక్(45) అనే వ్యక్తి ఇంట్లో భారీ మొత్తంలో