కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై సోమవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతికి అవిశ్వాస నోటీసులు అందించారు. ఇటీవల మేయర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డ�
కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ అవిశ్వాస నోటీసులపై ఇప్పటికే 31 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నోటీసులన�
ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాళోజీ జయంతి సందర్భంగా శనివారం కరీంనగరంలోని 18వ డివిజన్ రేకుర్తిలోగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్
కరీంనగర్లో జగన్నాథస్వామి ఆలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇందుకు 15 రోజుల్లోగా స్థలం కేటాయిస్తామని చెప్పా రు. కరీంనగర్ అభివృద్ధి, ఆధ్యాత్మ
నగర అభివృద్ధిపై మేయర్ వై సునీల్రావుతో పాటు పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ల ఏర్పాటుతో పాటు వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. అలాగే, అన్ని డివిజన్లల�
ప్రభుత్వంలో ఉన్న తాము చట్టాలను, దర్యాప్తు సంస్థలను గౌరవించి వారికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
కరీంనగర్ : పట్టణవాసుల అన్ని ప్రాథమిక సమస్యలనున దశల వారీగా పరిష్కరించనున్నట్లు కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు తెలిపారు. 54 వ డివిజన్లోని మంకమ్మతోటలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్�