లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) నిబంధనలను సవరిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ (ఎంఏయూడీ) జీవో 98 జారీ చేసింది.
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది.
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది. తొలగించిన రిటైర్డ్ ఉద్యోగు�
తెలంగాణ స్టేట్ పోర్టల్ వెబ్సైట్ తప్పుల తడకగా ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పరిధిలోని జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల పేర్లను గల్లంతు చేశారు. రె�
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించ�
Hyderabad Formula E Race: ఫార్ములా రేస్ అభిమానులకు ఇదో పెద్ద షాక్. హైదరాబాద్లో జరగాల్సిన ఈ రేస్ను నిర్వాహకులు రద్దు చేశారు. తాజా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ .. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఓ ప్రకటన రిలీజ్ చేసింద
Municipal Commissioners | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ నుంచి జీహెచ్ఎంసీకి బీ గీతను బదిలీ చేసింది.
పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేండ్ల (2014-23)లో రూ. 1,21 లక్షల కోట్లు ఖర్చుచేసిందని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.