భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'కు మద్దతుగా శుక్రవారం తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Massive rally in Manipur | మణిపూర్కు చెందిన కుకీ-జో కమ్యూనిటీ సభ్యులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం ఎన్ బీరెన్ సింగ్ మాట్లాడినట్లుగా ఆరోపించిన వివాదస్పద వైరల్ ఆడియో క్లిప్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అలాగ
తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బాధ్యులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వరంగ విద్యుత్తు సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు తెలిప�
అభ్యర్థులు ఎలాగైన ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో చదువుతున్నారు. వీరి కృషికి తోడుగా గత ఉద్యమాలు, తెలంగాణ ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక కథనాలను అందిస్తున్నాం...
చెన్నూరు : మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం టీఆర్ఎస్ శ్రేణులు భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించాయి. బడ్జెట్లో చెన్నూరు భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరందించే ‘చెన్నూరు ల�