న్యూఢిల్లీ: కరోనా రోజుల్లో అన్నిటికీ కష్టమే వచ్చింది మరి. మాస్కు కింద పెదాలకు లిప్ స్టిక్ ఉండాలా వద్దా అనే సరదా చర్చలకు కొదువే లేదు. మరి పెళ్లి కూతురు ముక్కెర మాటో.. సంప్రదాయం ప్రకారం ముక్కెర ఉండాల్సిందే. మ
కరోనా సోకకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
87 శాతం బయటపడొచ్చని సీడీసీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మాస్కులు విధిగా ధరించడం వల్ల కరోనాను కట్టడి చేయడంతోపాటు, ప్రస్తుతం వైరస్ ద్వారా సంభవిస్తున్న మరణాల రేటును నుంచి 87 శాతం తగ్గించ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: డబుల్ మాస్కులతో కరోనా వైరస్ నుంచి డబుల్ రక్షణ లభిస్తుందని అమెరికాలోని నార్త్ కరోలినా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా ఒక గదిలో వివిధ రకాల మ�
పిట్టగూడు మాస్క్ | మేకలను కాసుకునే ఈ తాత.. చేనులో కనబడిన పిట్టగూడునే మాస్క్గా మార్చుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునగల్చేడ్కు చెందిన కుర్మన్న అనే ఈ తాత ధరించ�
నిర్లక్ష్యం వల్లే సెకండ్వేవ్ సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా మాస్క్ లేకుంటే.. అంతే కేసులు పెరిగే కొద్దీ కొత్త రకాలు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 20 (నమ�
డియోరియా: ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పోలీసులు పది వేల ఫైన్ వేశారు. మాస్క్ ధరించకుండా అతను రెండోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి భారీ జరిమానా విధి�
మాస్కులు లేకపోతే సినిమా థియేటర్లలోకి కూడా అనుమతించడం లేదు. ఈ మేరకు మాస్క్ లేకపోతే థియేటర్ లోపలికి ప్రవేశం లేదంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు ఆ�
కరోనా సోకొద్దంటే మాస్క్ ధరించాల్సిందే వాడకంలో నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు కరోనాతో మాస్క్లకు భారీగా పెరిగిన గిరాకీ వస్త్రంతో చేసిన మాస్క్లతోఉపయోగం లేదు ఎన్-95 లేదా సర్జికల్ మాస్క్లే ఉత్తమం హై
రైల్వే ప్రాంగణాల్లో మాస్కు లేకుంటే రూ.500 ఫైన్ రైళ్లలో ఉమ్మితే రూ.500 వరకు జరిమానా న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో, రైలు ప్రయాణంలో ఇక తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అంతేకాదు రైల్వే పరిసరాల్ల�
భక్తులకు ప్రసాదంగా మాస్కులు యూపీలో ఓ పూజారి వినూత్న యత్నం ఎటాహ్ (ఉత్తర్ప్రదేశ్): అది ఉత్తర్ప్రదేశ్ ఇటావా ప్రాంతంలోని దుర్గామాతా ఆలయం. అక్కడకు వస్తున్న భక్తులంతా అమ్మవారి దర్శనం సమయంలో ఆశ్చర్యానిక�