మాస్క్ | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. ఇదే విషయాలు ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి
రాయ్పూర్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.గురువారం ఉదయం నుంచి శుక్రవారం �
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మాస్క్ ధరించాలన్న తప్పనిసరి నియమం కూడా అక్కడ ఉన్నది. కానీ శుక్రవారం ఓ మహిళ కాండివలీ రోడ్డు మార్గంలో మాస్క్ లేకుండా కన
ఆర్థిక వ్యవస్థను కరోనా అతలాకుతలం చేసింది. వైరస్ ప్రభావం కొంత తగ్గినా అది విసిరిన సవాళ్లను మాత్రం ఇంకా ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరోనా కట్టడికి మాస్కులు ధరించడం అనివార్యం కావడంతో, వాటి తయారీ దేశవ్యాప్త�
ముంబై, మార్చి 13: పలుమార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా మాస్కును సరిగా ధరించని ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని విమానయాన సంస్థలను డీజీసీఏ (పౌరవిమానయాన డైరక్టరేట్ జనరల్) ఆదేశించింది. కరోనా క
చెన్నై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి కరోనా నిబంధనలను కఠినంగా
సెలబ్రిటీలు వేసుకునే బట్టలు, షూస్తో పాటు వారి కూలింగ్ గ్లాసెస్, వాచెస్ ఇలా అన్నింటిపై అభిమానుల దృష్టి ఉంటుంది. ఆసక్తిగల కొందరు అభిమానులు కంపెనీ పేరు చూసి వాటిని గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఆ ధర �