భక్తులకు ప్రసాదంగా మాస్కులు యూపీలో ఓ పూజారి వినూత్న యత్నం ఎటాహ్ (ఉత్తర్ప్రదేశ్): అది ఉత్తర్ప్రదేశ్ ఇటావా ప్రాంతంలోని దుర్గామాతా ఆలయం. అక్కడకు వస్తున్న భక్తులంతా అమ్మవారి దర్శనం సమయంలో ఆశ్చర్యానిక�
వాహన నంబర్ ఆధారంగా పంపిస్తాం: సీపీ మహేశ్ భగవత్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి మీతోపాటు తోటివారిని కూడా కాపాడాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. మాస్క్�
మాస్క్ మస్ట్ | కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నదని, ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టంచేశారు
మాస్క్ | కరోనా ఉధృతిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేకుండా కనిపి�
నిరంతరం సీసీ కెమెరాల నిఘా మాస్క్లేకుండా రోడ్డు ఎక్కితే పట్టేస్తుంది.. 8 రోజుల్లో 3,214 కేసులు నమోదు మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చేవారు ఒక్క సారి ఆలోచించండి.. మన కోసమే ప్రభుత్వం చెబుతుందనే విషయాన్ని గుర్తి�
లేదంటే వెయ్యి జరిమానా ప్రాసిక్యూషనూ తప్పదు మాస్క్లపై పోలీస్ డ్రైవ్ మాస్క్ ధరించనివారిపై భారీగా కేసులు నమోదు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా గుర్తించి జరిమానాలు ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగ�
వనపర్తి, ఏప్రిల్ 9 : మాస్క్ ధరించకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వనపర్తి జడ్పీ చైర్మన్కు మున్సిపల్ అధికారులు రూ.వెయ్యి జరిమానా విధించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన కార్య
కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో మాస్క్ తప్పనిసరైంది. అయితే, గంటలకు గంటలు మాస్క్ పెట్టుకోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తున్నదని చాలామంది అంటున్నారు. ముఖంపై దద్దుర్లు, మొటిమలు, చర్మం పొడిబారడం మొదలైన ఇబ్�
మాస్క్ తప్పనిసరి | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ రావొద్దంటే అందరూ తప్పనిసరిగా మాస్కు లు ధరించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు
మాస్క్ ధరిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుదాం జంట కమిషనరేట్ల పరిధిలో ప్లకార్డులు పట్టిన పోలీసులు.. ప్రజలకు అవగాహన కల్పించి నిబంధనలు పాటించాలని సూచన కరోనా నుంచి రక్షణ పొందుతూ.
రూ.వెయ్యి చొప్పున జరిమానా పెద్దపల్లి జిల్లాలో 11 మందిపై కేసు మరోవైపు అవగాహన కల్పిస్తున్న అధికారులు కమాన్పూర్/జన్నారం/ఘట్కేసర్, మార్చి 30: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని శాఖల అధికారులు అప