Amarnath Yatra | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అమర్నాథ్ యాత్రపై ప్రభావం చూపింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు పది శాతం మేర తగ్గాయి.
Protem Speaker | కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ చివరగా బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు కుప్పకూలడం, జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల�
Manoj Sinha : జమ్ము కశ్మీర్లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్పై ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు.
Mahatma Gandhi | మహాత్మా గాంధీకి కనీసం ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలను గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఆయన విమర్శ పనికిమా�
కశ్మీరీ పండిట్, డోగ్రా ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.