Loksabha Elections 2024 : గత పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం ఒకే ఒక వ్యక్తి కోసం పనిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ చండీఘఢ్ అభ్యర్ధి మనీష్ తివారీ ఆరోపించారు.
Manish Tewari : కాషాయ పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలవుతాయని, అందుకే మోదీ సర్కార్ను నిలువరించేందుకు ఇండియా కూటమి బరిలో నిలిచిందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పేర్కొన్న�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. గతంలో సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్బై చెబుతున్నారు.
Manish Tewari | కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం గురించి కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ (Manish Tewari ) పీటీఐతో ఆదివారం మాట్లాడారు. చరిత్ర ఒకసారి పునరావృతమైతే అది విష�
తనను ఎవరైనా బయటకు నెట్టివేసేవరకూ తాను కాంగ్రస్ పార్టీని విడిచిపెట్టనని ఆ పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రతినిధి మనీష్ తివారీ గురువారం స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ రాజ్యసభ సీటు కోసమే కాంగ్రెస్ను వీడారని ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఆయన కాంగ్రెస్ను వీడటం దురదృష్టకరమన�
చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా లోపంపై కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పాకిస్థాన్ కాల్పుల పరిధిలో ఉన్నారని తెలిపారు. ప్
BJP | పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు పలు కీలక బిల్లులు రాజ్యసభ ముందుకు రానున్నాయి. ఈనేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి రాసిన కొత్త పుస్తకం త్వరలో మార్కెట్లోకి రిలీజ్కానున్నది. 10 ఫ్లాష్ పాయింట్స్, 20 ఇయర్స్.. నేషనల్ సెక్యూర్టీ సిచ్యువేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా