Philippines | భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతున్నది. జోరు వానకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల వల్ల 45 వేల
మనీలా: ఫిలిప్పీన్స్లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. భారీగా జనసంద్రమైన ఓ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపా�
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మనీలా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, తానీషా క్రాస్టో- ఇషాన్ భట్నాగర్ జోడీలు రెండో రౌండ్
Earthquake | సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మలేషియాలో సోమవారం తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.8గా నమోదయింది.
ఫిలిప్పీన్స్ భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదు | ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పొం