మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఆయన సన్నిహిత సహచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువులో రెండుసార్లు విఫలమైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడ�
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1962లో జరిగిన భారత్ - చైనా యుద్ధంపై ఆయన మాట్లాడుతూ... ‘1962 అక్టోబర్లో భారత్పై చైనా బలగాలు దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి’ అని వ్�
లోక్సభ ఎన్నికల సమయంలో రోజుకో కాంగ్రెస్ సీనియర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘వారసత్వ పన్ను’, ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’�
Mani Shankar Aiyar: పాకిస్థాన్ను గౌరవించాలని.. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నట్లు మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు చెందిన వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్తు చ�
కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కులం, మతం, భాషా పరంగా బీజేపీ, ఆరెస్సెస్లు విభజించి విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించార
23 మంది నేతలతో కూడిన కాంగ్రెస్ అసంతృప్త గ్రూప్ (జీ23) రెబెల్ వర్గం కాదని, ఇది పార్టీలో ఒక భాగమని ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ స్పష్టం చేశారు.