డ్రైనేజీలు, మ్యాన్ హోళ్ల నుంచి మురుగును తొలగించే కార్మికులకు ‘యాప్'సోపాలు తప్పటం లేదు. మురుగు తొలగింపు పనుల వివరాలు, పనివేళలు, పని ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయడానికి జలమండలి డీసిల్టిం�
‘ఇంటికి చెందిన సివరేజ్ లైన్ బ్లాక్ అయింది..మరమ్మతు చేయించండి’ అంటూ ఫిర్యాదులు చేస్తే పట్టించుకోలేదు. పైగా ఆ పని తమది కాదని ఎవరికి వారే మరమ్మతులు చేయించుకోవాలని చెప్పారు. సరేనని.. సొంతంగా మరమ్మతులు చేయ�
తుర్కయంజాల్ మున్సిపాలిటిలో ఎక్కడబడితే అక్కడ మ్యాన్హోల్స్ నోళ్లు తెరచుకున్నాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మ్యాన్ హోల్స్ పై కప్పులు అనేక ప్రాంతాల్లో ధ్వంసంమయ్యాయి.
Amrapali | రహదారులపై నీరు నిలవడం వల్ల ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి (Amrapali) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం అడిషనల్, జోనల్ కమిషనర్లతో ఆమ్ర�
Manholes | గ్రేటర్లోని(GHMC) రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్హోల్స్ (Manholes) తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి (Jalmandali MD) హెచ్చరించారు.
వర్షాకాల ప్రణాళికలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్ స్వామి, సీజీఎం, జీఎం, ఇతర అధికారులతో శన�
పాలకులు, అధికారుల దుర్మార్గపు పోకడల కారణంగా సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కుమ్మక్కై వారిని పీడించుకు తినేందుకు తయారయ్యారు.
వరద నీరును తొలగించాలనే ఆతృత, తొందరపాటులో అవగాహనలేమితో పౌరులు చేసే చర్యలు ప్రాణాలనే బలిగొంటున్నాయి. నగరంలోని మ్యాన్హోల్స్ మానవ మృత్యుకుహరాలు కావొద్దనే ఆశయంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ వైపు ప్రజల
రానున్న వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను ఎదుర్కొనే విధంగా సర్వం సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
అడ్డగుట్ట : పారిశుద్ద్య కార్మికులకు భద్రత లేకపోతే శుభ్రత లేదని జలమండలి డీఓపీ స్వామి అన్నారు. గురువారం అడ్డగుట్టలో జరిగిన జలమండలి పక్షోత్సవాల్లో ఆయన స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్,నగర �