నర్మాల ఎగువమానేరు సమీపంలో పశువులకు మేత వేసేందుకు వెళ్లిన ఆరుగురు రైతుల్లో ఒకరు గల్లంతుకాగా, మిగిలిన ఐదుగురు గురువారం క్షేమంగా బయటపడ్డారు. ఎగువన కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడవెల్లి, పాల్వంచ వాగుల ప్రవ�
Maneru : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుణుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. గురువారం మూసీ నదిలో సలీం అనే వ్యక్తి గల్లంతవ్వగా.. కరీంనగర్ మానేరు (Maneru) జలాశయంలోనూ ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిని తలపిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి మానేరు వాగు నేడు �
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానేరు ఫ్రంట్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు కంటే పది రెట్లు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది దక్�
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మానేరు నదిపై నిర్మిస్తున్న కరీంనగర్ తీగల వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చే
ఆగస్టులో రిటైనింగ్వాల్ పనులు మొదలుపెట్టాలిఅధికారులతో మంత్రి గంగుల సమీక్ష ఆదేశాలుహైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మానేరు రివర్ ఫ్రంట్ డీపీఆర్ను జూలై నెలాఖరుకల్లా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ, ప�