కర్ణాటకలోని మాండ్యా జిల్లా మద్దూర్ టౌన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గణేశ్ శోభాయాత్రపై (Ganesh Visarjan) దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్నవారు మసీదుపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాలు పరస్పరం �
Man Tied To Pole, Beaten | ఆర్థిక వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి కత్తితో మరో వ్యక్తిని బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కర్నాటకలోని మాండ్యలో గణేష్ చతుర్ధి సందర్భంగా జరిగిన ఊరేగింపుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి గురువారం స్పందించారు.
కర్ణాటకలోని మాండ్యలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. గణపతి ఊరేగింపు (Ganpati Procession) సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి అదుపు తప్పి�
Couple found dead | భార్యాభర్తలు అనుమానాస్పదంగా మరణించారు. ఇంట్లో సీలింగ్కు వేలాడుతూ భార్య చనిపోగా, సమీపంలోని చెరువులో భర్త మృతదేహం లభించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమ�
కర్ణాటకలోని మండ్య నుంచి లోక్సభ బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క ఉప ఎన్నికలో తప్ప 13 సార్లు విజయం సాధించిన చరిత్ర కాంగ్రె�
HD Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కంటే ఆయన భార్య అనితనే ధనవంతురాలు. మాండ్య ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుమారస్వామి.. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వ�
Hanuman Flag: తొలగించిన హనుమాన్ జెండాను మళ్లీ ఎగురవేయాలని కర్నాటకలో బీజేపీ డిమాండ్ చేసింది. మాండ్యలోని ఓ గ్రామంలో జెండాను తొలగించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. జెండాను మళ్లీ ఎగురవేయకుంటే తీవ్ర
Water Warrior Kame Gowda:కర్నాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన కామె గౌడ కన్నుమూశారు. 16 చెరవులను తొవ్విన ఆయన్ను నీటి యోధుడిగా పిలుస్తారు. మాలవల్లి తాలూకాలోని దసనదొడ్డి గ్రామంలో ఆ చెరువులను ఆయన తొవ్వారు. 2020లో జరిగిన మన్ కీ �
Ganesh Chaturthi | కర్ణాటకలో మతసామరస్యం వెల్లివిరిసింది. హిజబ్ వంటి ఎన్ని వివాదాలు తలెత్తినా తామంతా ఒకటేనని హిందూ, ముస్లింలు నిరూపించారు. వినాయక చవితి సందర్భంగా మాండ్యా (Mandya) జిల్లాలో జరిగిన గణనాథుని పూజలో (Ganesh Chaturthi)
మాండ్యా: కర్నాటకలోని జనతాదళ్ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ ఓ కాలేజీ ప్రిన్సిపాల్పై చేయి చేసుకున్నారు. మాండ్యా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే నల్వాది కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజీ సమీక్షకు
Hijab controversy: కర్ణాటకలో హిజాబ్ లొల్లి చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా మారింది. నెలరోజుల క్రితం ఉడిపి జిల్లాలోని ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించింది.