తమ ఊరుకు దారి సక్కగ లేదని, మోకాలులోతు బురదలో నీటి మడుగుల నడుమ నడవాల్సి వస్తుందని నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని కొంపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
CPI Mahasabha | ఈనెల 18న చెన్నూర్ పట్టణంలో నిర్వహిస్తున్న సీపీఐ పార్టీ చెన్నూర్ మండల మహా సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రేగుంట చంద్రశేఖర్ కోరారు.
షబ్-ఎ-ఖద్ర్-జాగ్ నే కి రాత్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెప్పారు. గురువారం ఆర్ధర్రాత్రి ఆయన మంచిర్యాల పట్టణాన్ని సం�
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా విషయం తెలుసుకున్న ప్రియురాలు సైతం పురుగుల మందు సేవించింది.