మహిళా పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకంకొవిడ్ ఉధృతిలోనూ నిర్విరామ సేవలుదండేపల్లి, మే 30 : ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పనిచేసే మహిళా ఉద్యోగులకు కరోనా అదనపు కష్టాలు తెచ్చిపెట్టిం�
బెల్లంపల్లిరూరల్, మే 29 : సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారందరికీ టీకా వేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్ను శనివారం ఆయన �
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావునిత్యావసరాలు అందజేత.. అన్నదానందండేపల్లి, మే 28 : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండ�
జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలుఅకారణంగా బయటకు వచ్చిన వారిపై పోలీసుల చర్యలుఐసొలేషన్ కేంద్రాలకు 84 మంది తరలింపుకౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసిన సిబ్బంది68 వాహనాలు సీజ్గర్మిళ్ల, మే 27 : ప్రభుత్వం విధించిన ల
లాక్డౌన్, జ్వర సర్వేతో తగ్గుముఖం పడుతున్న కేసులుఈ నెల 12వ తేదీన కొత్తగా 161 నమోదు..25న 116 మాత్రమేఇక 22,23 తేదీల్లో గణనీయంగా తగ్గుదలమంచిర్యాల, మే 26, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో కరోనా వ్యాప్తిక�
పెంబి, మే 26 : నకిలీ విత్తనాలు విక్ర యిస్తే చర్యలు తప్పవని ఇన్చార్జి ఏడీఏ ఆసం రవి పేర్కొనారు. బుధవారం మండ ల కేంద్రంలో ఆగ్రో రైతు సేవా కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులు నక
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపంట సాగుపై హైదరాబాద్లో చర్చపాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్మంచిర్యాల, మే 25, నమస్తే తెలంగాణ : వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చన�
రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే ధాన్యం కొంటున్నది..కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుఅధికారుల సమీక్షలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్హాజీపూర్, మే 24 : రైతుల అభ్యున్నతే సర్కారు ధ్యేయమని చె
ఇంటింటా వివరాలు సేకరించిన కార్యదర్శులు, ఏఎన్ఎంలుహాజీపూర్, మే 24 : మండలంలోని దొనబండ, నర్సింగాపూర్, హాజీపూర్, చిన్నగోపాల్ పూర్, కొత్త కొండాపూర్, వేంపల్లి, నంనూర్, ర్యాలీ తదితర గ్రామాల్లో రెండో విడుత ఇ�