సీసీసీ నస్పూర్, మే 11 : ఈ నెలలో నిర్వహించే శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే-1ఏ గని పబ్లిక్ హియరింగ్ను విజయవంతంగా పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ సురేశ్ అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహణపై ఆయన మ�
కరోనా నేపథ్యంలో క్షౌరశాలలకు వెళ్లేందుకు భయం పాక్షిక, పూర్తి లాక్డౌన్లతో దుకాణాల్లో తగ్గిన రద్దీ.. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్ననిర్వాహకులు అదనపు చార్జీల వసూలు ట్రెండ్ మార్చిన నాయీ బ్రాహ్మణులు దండేప�
మంచిర్యాల ఎమ్మెల్యే ్ల దివాకర్రావు నస్పూర్ పీహెచ్సీ తనిఖీ సీసీసీ నస్పూర్, మే 11: కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదనిఎమ్మెల్యే నడిపెల్లి దివాక�
ప్రభుత్వ విప్ బాల్క సమన్చెన్నూర్ క్యాంప్ కార్యాలయంలో 113 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీచెన్నూర్, మే 10: నిరుపేద బిడ్డల పెండ్లిల కోసమే తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస�
ఈ నెల 31 వరకు ఎర్లీబర్డ్ గడువు పొడిగింపుఆస్తిపన్ను చెల్లించేవారికి 5 శాతం రాయితీసద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అధికారుల సూచనకాగజ్నగర్టౌన్ , మే 10 : మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప�
సర్కారు దవాఖానల్లో సేవలులక్షణాలున్న వారికి మెడికల్ కిట్లుకిట్లో పది రకాల మందులుకౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిఇంట్లో ఉండడానికి వీలులేకుంటే కొవిడ్ కేంద్రాలకు..దండేపల్లి, మే 9 : కొవిడ్ వ్
ఎదులాపురం, మే 8 : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మనోధైర్యం నింపడం చాలా అవసరమని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన పేర్కొన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కొవిడ్ హెల్ప్లైన్ సెంట
గుడిహత్నూర్, మే 8: మండలంలోని తోషం గ్రామానికి చెందిన ఉస్మాన్కు సీఎంఆర్ఎఫ్ కింద రూ.17వేలు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో�
మారుమూల గ్రామాలకూ ప్రయోజనంతక్కువ సమయంలో వినియోగదారుల వద్దకు పార్సిళ్లుఅత్యల్ప ధరలకే సేవలతో ప్రజల మన్ననలుకరోనా నేపథ్యంలో వ్యాపారులకు అత్యంత మేలుఉట్నూర్, మే 7: ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతున్న తరుణంలో �
కరోనా కష్టంలో ఎన్పీడీసీఎల్ చర్యలుబిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్క్లిక్ చేస్తే కట్టాల్సిన బిల్లు వస్తుందివరంగల్ సబర్బన్, మే 6:ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్నది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడ
ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశంకాగజ్నగర్లో కొవిడ్ సర్వే తీరు పరిశీలనకాగజ్నగర్టౌన్, మే 6 : కొవిడ్ నిర్ధారణ పరీక్షల సర్వేకు ప్రజలంతా సహకరించాలని అదనపు కలెక్టర్ రాజేశం సూచించా రు. పట్టణంలో మున్స�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంప్రతి వెయ్యి మందికి ముగ్గురు సిబ్బందితో సర్వేలక్షణాలు ఉంటే మెరుగైన చికిత్స, మందులుఆదిలాబాద్, మే 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి కట్టడికి సర్కారు
ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశంఎంపీడీవో కార్యాలయంలో విచారణ పెంచికల్పేట్, మే 5 : ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ రాజేశం అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య�
ఇదే లక్ష్యంతో పని చేద్దాంరాష్ట్ర అవసరాలు తీర్చడంలో ముందుందాంరోజుకు కనీసం 35 రేకులు (వ్యాగన్లు) రవాణా జరగాలిపటిష్టంగా కరోనా నివారణ చర్యలు, వైద్యంత్వరలో గోదావరిఖనిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్డైరెక్టర్
, మార్చి 4 : కరోనా నివారణ వ్యాక్సిన్పై అపోహలు వద్దని, అర్హులందరూ టీకా వేసుకోవాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం అ న్నారు. మండలంలోని గిన్నేధరి గోండ్వానా రా యి సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కా�