ఎదులాపురం, ఏప్రిల్ 25: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ)లో ఆదివారం పలువురు ఎమ్మెల్యే �
ప్రైవేట్ వైద్యులు రిమ్స్లో ఒక రోజు వైద్యం అందించాలిఆదిలాబాద్ ఎమ్మెల్యేజోగు రామన్నఎదులాపురం,ఏప్రిల్25 : కొవిడ్ వ్యాక్సినేషన్ పెంచితే వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు ర�
రిమాండ్.., రూ.40 వేల నగదు స్వాధీనంవివరాలు వెల్లడించిన ఖానాపూర్ సీఐ శ్రీధర్, ఎస్ఐ రాములుఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 23 : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిని ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చే�
గ్రామాల్లో గట్టి నిఘాభైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్మహాగాంలో కార్డన్ సెర్చ్భైంసా టౌన్, ఏప్రిల్ 23 : ప్రజల సంక్షేమం, రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషిచేస్తున్నారని భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్ అన్నారు. �
మండలానికి 205 మంజూరు..98 నిర్మాణాలు పూర్తిబోథ్, ఏప్రిల్ 22: రైతులు పండించిన పంటను ఆరబెట్టుకోవడానికి వ్యవసాయ కల్లాల నిర్మాణాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం రాయితీని అందిస్తున్నది. మండలానికి 205 కల్లాల న�
బెజ్జూర్, ఏప్రిల్ 21 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని అదనపు కలెక్టర్ రాజేశం అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవార�
చెన్నూర్, ఏప్రిల్ 21: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని చెన్నూర్లో విశ్వ బ్రాహ్మణులు బుధవారం మామ్మాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వకర్మ భవన్లో ఉగాది నుంచి మామ్మాయ
తాజాగా కేంద్రం ఆమోద ముద్రరెండు జోన్ల పరిధిలోకి ఉమ్మడి జిల్లాభారీగా తగ్గిన జోన్ల వైశాల్యంస్థానికేతరుల కోటాకు కత్తెరపెరగనున్న ఉద్యోగావకాశాలుస్థానికులకే 95 శాతం చాన్స్పదోన్నతులకు మార్గం సుగమంస్వాగతి�
నేటికి పదకొండు రోజులుమూసి ఉన్న వ్యాపార సముదాయాలునిర్మానుష్యమైన ప్రధాన రోడ్లుఅత్యవసరాలకు మాత్రమే మినహాయింపుబోథ్, ఏప్రిల్ 18: మహారాష్ట్ర సరిహద్దులోని కిన్వట్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న లాక్డౌన్
బోథ్, ఏప్రిల్ 17 : మండలంలోని కన్గుట్టలో ఉపాధి హామీ పథకం పనులు ఊపందుకున్నాయి. వందలాది మంది కూలీలు శనివారం పనులకు వెళ్లారు. ఊటకుంటలో (పర్క్యులేషన్ ట్యాంక్) పూడికతీత పనులు చేపట్టారు. వ్యవసాయ పనులు పూర్తి క�