సర్కారు దవాఖానల్లో సేవలులక్షణాలున్న వారికి మెడికల్ కిట్లుకిట్లో పది రకాల మందులుకౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిఇంట్లో ఉండడానికి వీలులేకుంటే కొవిడ్ కేంద్రాలకు..దండేపల్లి, మే 9 : కొవిడ్ వ్
ఎదులాపురం, మే 8 : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మనోధైర్యం నింపడం చాలా అవసరమని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన పేర్కొన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కొవిడ్ హెల్ప్లైన్ సెంట
గుడిహత్నూర్, మే 8: మండలంలోని తోషం గ్రామానికి చెందిన ఉస్మాన్కు సీఎంఆర్ఎఫ్ కింద రూ.17వేలు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో�
మారుమూల గ్రామాలకూ ప్రయోజనంతక్కువ సమయంలో వినియోగదారుల వద్దకు పార్సిళ్లుఅత్యల్ప ధరలకే సేవలతో ప్రజల మన్ననలుకరోనా నేపథ్యంలో వ్యాపారులకు అత్యంత మేలుఉట్నూర్, మే 7: ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతున్న తరుణంలో �
కరోనా కష్టంలో ఎన్పీడీసీఎల్ చర్యలుబిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్క్లిక్ చేస్తే కట్టాల్సిన బిల్లు వస్తుందివరంగల్ సబర్బన్, మే 6:ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్నది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడ
ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశంకాగజ్నగర్లో కొవిడ్ సర్వే తీరు పరిశీలనకాగజ్నగర్టౌన్, మే 6 : కొవిడ్ నిర్ధారణ పరీక్షల సర్వేకు ప్రజలంతా సహకరించాలని అదనపు కలెక్టర్ రాజేశం సూచించా రు. పట్టణంలో మున్స�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంప్రతి వెయ్యి మందికి ముగ్గురు సిబ్బందితో సర్వేలక్షణాలు ఉంటే మెరుగైన చికిత్స, మందులుఆదిలాబాద్, మే 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి కట్టడికి సర్కారు
ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశంఎంపీడీవో కార్యాలయంలో విచారణ పెంచికల్పేట్, మే 5 : ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ రాజేశం అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య�
ఇదే లక్ష్యంతో పని చేద్దాంరాష్ట్ర అవసరాలు తీర్చడంలో ముందుందాంరోజుకు కనీసం 35 రేకులు (వ్యాగన్లు) రవాణా జరగాలిపటిష్టంగా కరోనా నివారణ చర్యలు, వైద్యంత్వరలో గోదావరిఖనిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్డైరెక్టర్
, మార్చి 4 : కరోనా నివారణ వ్యాక్సిన్పై అపోహలు వద్దని, అర్హులందరూ టీకా వేసుకోవాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం అ న్నారు. మండలంలోని గిన్నేధరి గోండ్వానా రా యి సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కా�
నిర్ణీత సమయంలో దుకాణాల బంద్మందమర్రి, మే 3 : కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా మందమర్రి పట్టణంలో మే 4వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు బంద్ పాటించాలని మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడ�
చెన్నూర్ రూరల్, మే 3 : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ నవాజొద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రంజాన్ తోఫాలను ప్రభుత్వ విప్ బాల్క �
కరోనా నేపథ్యంలో సర్కారు ఆంక్షలుదండేపల్లి మండలం ఊట్ల సమీపంలో చెక్పోస్టు ఏర్పాటుజంతువులకూ వైరస్ సోకే అవకాశంనిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, చర్యలుకొవిడ్ తగ్గే వరకు నిబంధనలు అమలుదండేపల్లి డిప్యూటీ రే�
‘లక్షెట్టిపేట రూరల్, మే 2 : ‘నా 16 ఏండ్ల కష్టార్జితాన్ని ఇప్పించండి’ అంటూ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన వలస కార్మికుడు పెట్టెం కిషన్ ఆదివారం ఇండియన్ ఎంబసీకి ‘మదద్’ పోర్టల్ ద్వారా విజ్ఞప్తి చ�