నిర్ణీత సమయంలో దుకాణాల బంద్మందమర్రి, మే 3 : కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా మందమర్రి పట్టణంలో మే 4వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు బంద్ పాటించాలని మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడ�
చెన్నూర్ రూరల్, మే 3 : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ నవాజొద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రంజాన్ తోఫాలను ప్రభుత్వ విప్ బాల్క �
కరోనా నేపథ్యంలో సర్కారు ఆంక్షలుదండేపల్లి మండలం ఊట్ల సమీపంలో చెక్పోస్టు ఏర్పాటుజంతువులకూ వైరస్ సోకే అవకాశంనిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, చర్యలుకొవిడ్ తగ్గే వరకు నిబంధనలు అమలుదండేపల్లి డిప్యూటీ రే�
‘లక్షెట్టిపేట రూరల్, మే 2 : ‘నా 16 ఏండ్ల కష్టార్జితాన్ని ఇప్పించండి’ అంటూ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన వలస కార్మికుడు పెట్టెం కిషన్ ఆదివారం ఇండియన్ ఎంబసీకి ‘మదద్’ పోర్టల్ ద్వారా విజ్ఞప్తి చ�
కార్మికులందరినీ కుటుంబ సభ్యుల్లా కాపాడుకుందాంకరోనా కట్టడికి పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలి50 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొంటున్నాంకంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలిసీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశంఅన్ని ఏరియా
ఆసిఫాబాద్ ఏఎస్పీ వైవీ సుధీంద్రబురదమడుగు గ్రామంలో పర్యటనకాలినడకన 8 కిలోమీటర్ల ప్రయాణం తిర్యాణి, ఏప్రిల్ 29 : ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని ఆసి ఫాబాద్ ఏఎస్పీ వైవీ సుధీంద్ర అ న్నారు. ‘పోలీసులు మీ కోసం’లో భ�
కొవిన్ పోర్టల్, ఆరోగ్యసేతులలో నమోదు ప్రక్రియ18 ఏండ్లు నిండిన వారందరూ అర్హులుఇక నుంచి స్లాట్ బుక్ చేసుకున్న వారికే..ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2.55 లక్షల మందికి టీకామీకు 18 ఏండ్లు నిండాయా?ఆదిలాబాద్, ఏప్రిల�
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 28 : సింగరేణి ఏరియా దవాఖానల్లో కరోనా బారిన పడిన వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, మెరుగైన వైద్యం అందిస్తున్నామని సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పీపీ) బలరామ్ పేర్కొన్నారు. ర�
చెన్నూర్, ఏప్రిల్ 26 : చెన్నూర్ ప్రభుత్వ దవాఖానలో ఓ వైపు వ్యాక్సినేషన్, మరో వైపు కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ నిర్ధారణ పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో దవాఖానకు వస్తున్నారు. వ్యాక్సిన�
గతంలో కూతురు పెండ్లికి రూ. 5 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే హామీప్రస్తుతం రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేతవివాహం నాటికి మరో రూ .2 లక్షలు ఇస్తానని ప్రకటనదహెగాం, ఏప్రిల్ 26 : మండలంలోని ఖర్జీ గ్రా మానిక�