ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 12: గిరిజన గ్రామాలను ఎంతో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీపై ఎంపీ సోయం బాపురావు ఆరోపణలు చేయడం సరికాదని పార్టీ మండల కన్వీనర్ కొడప సోనేరావ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ�
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్10: నిర్మల్లోని బత్తీస్ఘడ్ సమీపంలో వీరశైవ మతానికి చెందిన జంగాలమఠం వద్ద అరుదైన వీరగల్లు విగ్రహం వెలుగు చూసింది. ప్రముఖ కవి, పరిశోధకుడు తుమ్మ ల దేవరావు, అ య్యన్న పోశెట్టి ఈ వి�
ఏఐకేఎంఎస్ నాయకుల డిమాండ్కేంద్రం ప్రభుత్వ తీరుపై నిరసనఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 10: పెంచిన ఎరువల ధరను వెంటనే తగ్గించాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎరువుల కంపెనీలు పెంచిన జీవోను రద్దు చేయాలని �
జైనూర్, ఏప్రిల్ 7 : కరోనా సెకండ్ వేవ్ వేగం పుంజుకున్న తరుణంలో వైద్యసిబ్బంది వ్యాక్సినేషన్ను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా వైద్యాధికారి కుమ్ర బాలు సూచించారు. మండలంలోని ఉషెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన�
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 7 : కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. బుధవారం జిల్
కోటపల్లి, ఏప్రిల్ 6 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జైపూ�
ప్రమాదకరంగా మూల మలుపు, కల్వర్టుసూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికుల వినతిదస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిపై మూల మలుపు వద్ద కల్వర్టు ప్రమాదకరంగా మారింది. ఈ చెట్ల పొ�
భౌతిక దూరం, శానిటైజేషన్ కూడా తప్పనిసరి60 ఏండ్లు, దీర్ఘకాలిక రోగులకు కొనసాగుతున్న కార్యక్రమంమార్చిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,346 పాజిటివ్ కేసులునేటి నుంచి 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్�
ఇక గుండె వ్యాధిగ్రస్తులకు రిమ్స్లో సేవలుఅందుబాటులోకి ట్రికాగ్ మిషన్నిమ్స్ నుంచి కార్టియాలజిస్ట్ సలహాలుఅవసరం ఉన్నవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు24 గంటల పాటు నిపుణుల పర్యవేక్షణఅత్యవసరమైతే వెంటన�
పెంచికల్పేట్, మార్చి 31: కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శులకు తహసీల్దార్ అనంతరాజు సూచించారు. బుధవారం ఎంపీడీవో కార�