మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 7 : కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. బుధవారం జిల్
కోటపల్లి, ఏప్రిల్ 6 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జైపూ�
ప్రమాదకరంగా మూల మలుపు, కల్వర్టుసూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికుల వినతిదస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిపై మూల మలుపు వద్ద కల్వర్టు ప్రమాదకరంగా మారింది. ఈ చెట్ల పొ�
భౌతిక దూరం, శానిటైజేషన్ కూడా తప్పనిసరి60 ఏండ్లు, దీర్ఘకాలిక రోగులకు కొనసాగుతున్న కార్యక్రమంమార్చిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,346 పాజిటివ్ కేసులునేటి నుంచి 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్�
ఇక గుండె వ్యాధిగ్రస్తులకు రిమ్స్లో సేవలుఅందుబాటులోకి ట్రికాగ్ మిషన్నిమ్స్ నుంచి కార్టియాలజిస్ట్ సలహాలుఅవసరం ఉన్నవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు24 గంటల పాటు నిపుణుల పర్యవేక్షణఅత్యవసరమైతే వెంటన�
పెంచికల్పేట్, మార్చి 31: కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శులకు తహసీల్దార్ అనంతరాజు సూచించారు. బుధవారం ఎంపీడీవో కార�
మంచిర్యాల : మహా శివరాత్రి పర్వదినాన మంచిర్యాల జిల్లాలోని లక్సీట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. విషయం చుట్టుప్రక్కల తెలియడంతో శ్వేత నాగును చూసేందుకు పెద్