వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపంట సాగుపై హైదరాబాద్లో చర్చపాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్మంచిర్యాల, మే 25, నమస్తే తెలంగాణ : వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చన�
రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే ధాన్యం కొంటున్నది..కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుఅధికారుల సమీక్షలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్హాజీపూర్, మే 24 : రైతుల అభ్యున్నతే సర్కారు ధ్యేయమని చె
ఇంటింటా వివరాలు సేకరించిన కార్యదర్శులు, ఏఎన్ఎంలుహాజీపూర్, మే 24 : మండలంలోని దొనబండ, నర్సింగాపూర్, హాజీపూర్, చిన్నగోపాల్ పూర్, కొత్త కొండాపూర్, వేంపల్లి, నంనూర్, ర్యాలీ తదితర గ్రామాల్లో రెండో విడుత ఇ�
నార్నూర్, మే 23 : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం స క్కు అధికారులకు సూచించారు. గాదిగూడతో పా టు పిప్రి, చిత్తగూడ, ఝరి, లోకారి(కే) గ్రామాల్లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ �
ఇంద్రవెల్లి, మే 22 : లాక్డౌన్కు ప్రజలు పూర్తి సహ కారమందించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీ బీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే కోరారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో ఎస్ఐ నాగ్నాథ్ ఆధ�
కట్టుబాట్లే అసలైన ఆయుధంగూడేల్లో ఏ ఒక్కరికీ సోకని వైరస్మాస్కులు, భౌతిక దూరం నిబంధనలు పాటింపుకలిసొచ్చిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిస్ఫూర్తిగా నిలుస్తున్న గిరిజన పల్లెలు కరోనా కట్టడిలో మంచిర్యాల జిల్లాల
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన సేవలుఐసొలేషన్లో 91 మంది చికిత్స..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అందుబాటులో 180 పడకలుపేషెంట్లకు పోషకాహారం అందిస్తున్నాం..విప్ సుమన్, ఎమ్మెల్యేలు చిన్నయ్య, దివాకర్రావు, కలెక్�
ఎస్పీ వైవీఎస్ సుధీంద్రఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో వ్యాపారులకు సూచనఆసిఫాబాద్, మే 20 : కరోనా కట్టడిలో భాగంగా జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్ను ఇకనుంచి నూతనంగా నిర్మించిన జూబ్లీమార్కె�
మంచిర్యాలటౌన్, మే 18: మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్రావు ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవా రం పాలాభిషేకం చేశారు. అనంతరం పట�