మంచిర్యాలటౌన్, మే 18: మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్రావు ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవా రం పాలాభిషేకం చేశారు. అనంతరం పట�
ఎంపీపీ డుబ్బుల నానయ్యమండలకేంద్రంతో పాటు రవీంంద్రనగర్-1లో కేంద్రాలు ప్రారంభంచింతలమానేపల్లి, మే 17: కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ఉంటుందని ఎంపీపీ డుబ్బుల నానయ్య అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద
విప్ బాల్క సుమన్బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయంచెన్నూర్ రూరల్, మే 16 : లంబాడిపల్లి సర్పంచ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెన్నూర్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మ�
పటిష్టంగా లాక్డౌన్ అమలువాహనదారులకు పోలీసుల అవగాహనపల్లె, పట్టణ రోడ్లన్నీ నిర్మానుష్యందండేపల్లి, మే 16 : కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ పిలుపు మేరక�
నాలుగో రోజూ కొనసాగినలాక్డౌన్నిర్మానుష్యంగా రోడ్లునిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాబోథ్, మే 15: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ శనివారం నాలుగో రోజూ కొనసాగింది. ఉదయం 10 గంట�
రెవెన్యూ, అటవీ భూమికి హద్దుగా రెండు మీటర్ల లోతు, వెడల్పుతో తవ్వకాలువన్యప్రాణుల దాహం తీర్చేందుకు సాసర్ పీట్ల ఏర్పాటుతిర్యాణి, మే14 : తెలంగాణ ప్రభుత్వం అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. గతంల�
కనిపించిన నెలవంకకొవిడ్,లాక్డౌన్ నేపథ్యంలో సామూహిక ప్రార్థనలు, అలాయ్ బలాయ్ బంద్ఇండ్లల్లోనే జరుపుకోవాలని మతపెద్దలు, అధికారుల సూచనదండేపల్లి, మే 13 : కొవిడ్ సెకండ్ వేవ్ మధ్య ముస్లింల 30 రో జుల ఉపవాస ద�