మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిభైంసాలో వైకుంఠధామాలు, ఫౌంటేన్ల ప్రారంభంభైంసా, జూన్ 2 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుసింగరేణి కార్మిక ప్రాంతంలో పర్యటనసీసీసీ నస్పూర్, జూన్ 1: ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యమైందని, పూర్తిస్థాయి లో కేసులు తగ్గుముఖం పట్ట
3.62 లక్షల ఎకరాల్లో సాగు అంచనాఅత్యధికంగా పత్తి, రెండో స్థానంలో వరిరైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలుసరిపడా విత్తనాలు, ఎరువుల కోసం ప్రతిపాదనలుమంచిర్యాల, మే 31, నమస్తే తెలంగాణ :వానకాలం పంటల సాగుకు అన్నదాతలు సిద్
మహిళా పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకంకొవిడ్ ఉధృతిలోనూ నిర్విరామ సేవలుదండేపల్లి, మే 30 : ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పనిచేసే మహిళా ఉద్యోగులకు కరోనా అదనపు కష్టాలు తెచ్చిపెట్టిం�
బెల్లంపల్లిరూరల్, మే 29 : సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారందరికీ టీకా వేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్ను శనివారం ఆయన �
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావునిత్యావసరాలు అందజేత.. అన్నదానందండేపల్లి, మే 28 : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండ�
జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలుఅకారణంగా బయటకు వచ్చిన వారిపై పోలీసుల చర్యలుఐసొలేషన్ కేంద్రాలకు 84 మంది తరలింపుకౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసిన సిబ్బంది68 వాహనాలు సీజ్గర్మిళ్ల, మే 27 : ప్రభుత్వం విధించిన ల
లాక్డౌన్, జ్వర సర్వేతో తగ్గుముఖం పడుతున్న కేసులుఈ నెల 12వ తేదీన కొత్తగా 161 నమోదు..25న 116 మాత్రమేఇక 22,23 తేదీల్లో గణనీయంగా తగ్గుదలమంచిర్యాల, మే 26, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో కరోనా వ్యాప్తిక�
పెంబి, మే 26 : నకిలీ విత్తనాలు విక్ర యిస్తే చర్యలు తప్పవని ఇన్చార్జి ఏడీఏ ఆసం రవి పేర్కొనారు. బుధవారం మండ ల కేంద్రంలో ఆగ్రో రైతు సేవా కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులు నక