పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఈదురుగాలులకు కుప్పకూలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణం సరికొత్తగా మారింది.
మానేరులో మరో నాలుగు మృతదేహాలు లభ్యం ఇంకా లభించని మనోజ్ ఆచూకీ ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు ప్రాజెక్టుల వద్ద రక్షణ చర్యలు : అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప
ఇరిగేషన్, టూరిజం అధికారులతో మంత్రి గంగుల హైదరాబాద్, నవంబర్6 (నమస్తే తెలంగాణ) : మానేరు తీరాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రివర్ �