రాష్ట్రంలోని బీటెక్ మేనేజ్మెంట్ కోటా ఫీజులను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. బీ-క్యాటగిరీ కోటా ఫీజులను కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకు అదనంగా మూడు రెట్లు పెంచే అవకాశముంది.
ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ సీట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి పలువురు విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేసి మోసానికి పాల్పడిన కన్సల్టెన్సీ నిర్వాహకులపై సీసీఎస్ల�
ఎంసెట్ సహా వృత్తివిద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి ఈ అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక 202425 కొత్త విద్యాసంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ల (రాష్ట్ర విద్యార్థులు)కే దక్కనున�
BDS | యాజమాన్య కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు మరోసారి రిజిస్ట్రేషన్కు కాళోజి హెల్త్ యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కలిపిస్తూ
బీటెక్లో 50% మేనేజ్మెంట్ కోటా సీట్లే దందాకు అవకాశమిచ్చిన బీజేపీ సర్కారు హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): డాక్టర్లు తప్పు చేస్తే రోగి ప్రాణాలకే ప్రమాదం. అదే ఇంజినీర్లు తప్పుచేస్తే వందల మంది జీవితాల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్ట భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను కోర్టు ఈ రోజు కొట�