‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.
ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అభివృద్ధికి అడ్డుగా మారింది. దీంతో ప ల్లెలు, పురపాలికల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుక
సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన పనులను ఎక్కడిక్కడ నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హుకుం జారీ చేసి
‘ మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు దాల్చడం.. ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం.. ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్�
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చాలా బాగా అభివృద్ధి చేశారని రాష్ట్ర విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి కితాబిచ్చారు. ఇస్నా�
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.