భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం కోట్పల్లి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి భార్య ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోట్పల్లి గ్రామానికి చెందిన చాకలి సంగమేశ్వర�
Man Missing | ముంబై నుంచి కోల్కతా (Mumbai to Kolkata) వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో తోటి ప్రయాణికుడితో చెంపదెబ్బతిన్న వ్యక్తి మిస్సైనట్లు (Man Missing) కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సంగారెడ్డి : హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న అదృశ్యమైన యువకుడి మృతదేహం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం బ్రిడ్జి వద్ద లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు దాడి చే�
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాది ఏ ముస్తఫా కాలనీలో నివాసముంటున్న �
అంబర్పేట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కట్టంగూర్ సరళ, యాదగిరిలు భార్యాభర్తలు, వీరు స్థానిక దయా
ఉస్మానియా యూనివర్సిటీ : ప్రైవేట్ ట్రావెల్స్లో పనిచేస్తూ దాదాపు వారంరోజుల పాటు విధుల నిమిత్తం వెళ్లే వ్యక్తి పదిరోజులు దాటినా తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లాలాగూడ
మెహిదీపట్నం : కూతురును అత్తారింటికి తీసుకువచ్చిన తండ్రి అదృశ్యం అయిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం….కడప జిల్లాకు చెందిన షేక్ఖాజా హుస్సేన్ (59) ఈ నె�
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ వద్ద మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ , రెస్క్యూ బృందాలు చే�
చెన్నై: మరణించిన బంధువు అంత్యక్రియలకు వెళ్లిన ఒక వ్యక్తి చనిపోయినట్లు పోస్టర్లో కనిపించాడు. దీంతో తన భర్తను అతడి కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడుకు చెంద�
నేరేడ్మెట్ : వ్యక్తి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్లో నివాసం ఉంటున్న రాపల్లి సతీష రెడ్డి (34) హోటల్లో పనిచేస్�