ఒడిశాలో 40 ఏండ్ల వ్యక్తి కేవలం 10 రూపాయల కోసం కన్నతండ్రిని కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తెగిన తలను పట్టుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గుట్కా, పొగాకు కొనేందుకు తండ్రి డబ్బు లు ఇవ్వలేదని ఈ కిరా�
రక్త సంబంధాన్ని మర్చి సొంత అన్ననే తమ్ముడు కడతేర్చిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యతండా పంచాయతీ ననూతండాలో చోటుచేసుకుంది. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ వివరాల ప్రకారం... ననూతండాకు చెందిన తేజావత్ చందర్�
Man kills mother for insurance | ఒక వ్యక్తి ఆన్లైన్ గేమ్స్కు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడంతో బంధువైన మహిళకు చెందిన నగలు చోరీ చేశాడు. వాటిని అమ్మి ఆ డబ్బ
Man Kills Live-In Partner | జైల్లో ఉన్న వినీత్ గత ఏడాది నవంబర్ 26న బెయిల్పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్కు చెందిన నాజ్, వినీత్ సోదరి పారుల్తో కలిసి ఢిల్లీలోని రూమ్లో ఉండేదని అన్నారు. బెయిల్పై జై�
ఇంటికి వచ్చిన అక్షయ్ కుమార్తో ప్రజాపతి మద్యం తాగించాడు. ఆ తర్వాత రాత్రి వేళ గొడ్డలితో దాడి చేసి అతడ్ని హత్య చేశాడు. అక్షయ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా సరికాడు. వాటిని మూడు బ్యాగుల్లో ఉంచాడు.
కేరళలో మహిళల నరబలిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే గుజరాత్లో మరో దారుణం జరిగింది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో తమ 14 ఏళ్ల కూతురిని ఓ కన్నతండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తున్నది.
అహ్మదాబాద్: మద్యం, డ్రగ్స్కు బానిసైన కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి పలు ప్రాంతాల్లో పడేశాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. గుజరాత్
లక్నో: మామిడి కాయ కావాలని పదే పదే అడిగినందుకు ఒక బాలికను మేనమామ హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఖేదా కుర్తాన్ గ్రామానికి చెందిన కూలీ కుమార్తె 5 ఏళ్ల ఖైరు నిషా, మంగళవారం మే�