న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం 10 జనపథ్కు వెళ్లి సోనియాతో ఆమె సమావేశమయ్యారు. కేంద్రంలో బీజ�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగ�
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై విచారణకు ఆదేశించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇందులో రిటైర్డ్ జడ్జ్లు జస్టిస్ ఎంవీ లోకూర
త్వరలో సోనియాతో మమత భేటీ?న్యూఢిల్లీ, జూలై 23: బెంగాల్లో ఉప్పు-నిప్పులా ఉండే తృణమూల్-కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలనుకుంటున్నాయా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపును నిలువరించడా�
కోల్కతా, జూలై 21: ‘పెగాసస్ గూఢచర్యం’పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ‘నిఘా రాజ్యం’గా మార్చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తన ఫోన్ను కేంద్రం ట్య�
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రం ప్రతీదాన్ని హ్యాక్ చేస్తుందని, అందుకే తన ఫోన్కు తాను ప్లాస్టర్ వేసుకున్నానని ఆమె చెప్పారు.
కోల్కతా: ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్కు పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పబ్లిగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఈస్ట్ మేదినిపూర్ ఎస్పీగా ఉన్న అమర్నాథ్ కాల్ రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని ఈ సం�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభిస్తే వారిని కలుస్తానని గురువారం ఆమె తెలిపారు. ఢిల్లీలో కరోనా పరి�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలు, పత్రాలు, వీడియోలను భద్రపరచాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో న�
బెంగాల్లో పీఏసీ చైర్మన్గా ముకుల్ రాయ్కోల్కతా, జూలై 9: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీకి ‘టెక్నికల్ షాక్’ ఇచ్చారు. బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ