4 అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్ అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు సీఎం పదవిలో కొనసాగాలంటే మమత గెలవడం తప్పనిసరి భవానీపూర్ నుంచి దీదీ పోటీ! దేశవ్యాప్తంగా 35 స్థానాలు ఖాళీ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పశ్చిమ బెంగాల్, �
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. ఈ నెల రెండో తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి వస్తుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు బ్యాంకు పని గంటలను గతంలో మాదిరిగా పొడిగించ
Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం కచ్చితంగా పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతబెనర్జి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంటతడి పెట్టారు. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో ఉద్యోగాల కోసం నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడ�
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోద్బలంతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు తమ కార్యకర్తలపై త్రిపురలో దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. త్రి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం 10 జనపథ్కు వెళ్లి సోనియాతో ఆమె సమావేశమయ్యారు. కేంద్రంలో బీజ�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగ�
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై విచారణకు ఆదేశించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇందులో రిటైర్డ్ జడ్జ్లు జస్టిస్ ఎంవీ లోకూర