రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ఐఏఎస్ పీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం మహేశ్�
భూటాన్ రాజధాని ధింపూలో ‘అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్' (ఏబీటీవో) కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించారు.
తెలంగాణలో గనుల తవ్వకాల కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ చేపట్టే సర్వేక్షణలో బౌద్ధ స్థావరాల ఉనికిని గుర్తించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య విజ్ఞప్త
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. కేవలం ఆర్థిక, సామాజిక రంగాల్లోనే కాకుండా ప్రజల ఆత్మగౌరవం, ఆత్మైస్థెర్యం పెంపొందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిం�
తెలంగాణలో దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టినట్టుగా ఒక్కో ప్రకటన వచ్చింది. కేసీఆర్ సంధిస్తున్న అస్ర్తాలకు ప్రతిపక్షాలు నోరెళ్లబెట్టడం తప
రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను �