బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. మంగళవారం నేరేడ్మెట్ డివిజన్ జీకే పంక్షన్హాల్లో మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్య�
Mla Marri Rajashekar Reddy | నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Mla Marri Rajashekar Reddy) కోరారు.
ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని పార్టీ మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్లో విస్తృతం�
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గ నాయకులు మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు.
‘నేను పేదింటి బిడ్డను... సీఎం కేసీఆర్ దీవెనలతో నిరంతరం ప్రజాసేవే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మీ చెల్లిగా, అక్కగా, మీ బిడ్డగా.. మీ ఆశీర్వాదం కోసం వస్తున్నా...అంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ