మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టెండర్ల అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్నది. టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, కేవలం కొందరికే ప్రయోజనం చేకూరేలా.. నిబంధనలను రూపొందించి నిర్వహ�
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించే సంప్రదాయం ఉండగా.. నెలలో రెండో వారం గడుస్తున్న ట్రై కార్పొరేషన్ల పరిధిలో కొందరు కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు అందలేదు..విభజన సమయంలో తలెత్తిన సాంకేతిక సమ�
పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి జయేశ్ రంజన్ గురువారం కమిషనర్ కార్యాలయంలో కార్పొరేషన్ తొలి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.