6 గేట్లెత్తి దిగువ జూరాలకు నీటిని విడుదల మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో శనివారం ఉదయం ర�
మక్తల్ రూరల్: త్వరలోనే ప్రభత్వం ఉపాధ్యాయ పదోన్నతులు చేపడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. గురువారం మక్తల్ మండలంలోని కర్ని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించ�
మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, పలువురు సర్పంచ్లు , జడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్�
మక్తల్ రూరల్: రాష్ట్రంలో మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని భూత్పూర్ గ్రామంలో భూత్పూర్ బ్యాలెన్సింగ్ రి�
మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరదనీరు వచ్చి చేరింది. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడం�
మక్తల్ రూరల్: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మక్తల్ పట్టణంలో ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ మండల కా
నర్వ: గ్రామాలలో ఉండే రైతులను కూలీల స్థానం నుంచి యజమానుల స్థాయికి చేర్చి వారిని రాజును చేయడమే తెరాసా ప్రభుత్వ ధ్వేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం జడ్పీ చైర్మన్ వనజాగౌడ్తో కలిస�
మక్తల్ రూరల్: పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నూతనంగా ఎంపికైన కర్ని గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను ఎ�
ఊట్కూర్: సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోన్రెడ్డి అన్నారు. మండలంలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన ఎస్. సుధాకర్రెడ్డికి రూ. 52 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం ఎమ�