మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాం గణం భక్తజనసంద్రంగా మారింది. ఆరో రోజైన శనివా రం అర్చకుడు ప్రాణేషాచారి ఆధ్వర్యంలో ఉదయం ఆ లయంలో చక్రతీర్థ స్నానం, అశ్వవాహన సేవ, సా యంత్రం టేకు రథ�
మక్తల్ రూరల్: హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన ఛత్రపతి శివాజీని తాను కించపరచే విధంగా మాట్లాడలేదని అన్నారు. ఒక వేళ తాను మ ట దొర్లినట్లు భావిస్తే క్షమించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స
మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్దరణ పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన వేణుగోపాల స్వామి దేవాలయం శిథిల
మక్తల్ రూరల్: జాతీయ రహాదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మక్తల్ పట్టణ శివారులోని దండు క్రాస్ రోడ్డు వద్ద జ�
భూత్పూర్ రిజర్వాయర్లో 4.7లక్షల రొయ్య పిల్లలు విడదల చేసిన ఎమ్మెల్యే మక్తల్ రూరల్: రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం చేయూతనిస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం మండలం
మక్తల్రూరల్: మక్తల్ మండలం రుద్ర సముద్రం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడిన ఘటనలో 73 గొర్రె పిల్లలు మృతి చెందా యి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో రుద్ర స�
మక్తల్ రూరల్: మక్తల్ మండలంలో కృష్ణా నది పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ వచ్చే రెండు రోజులు రాష్ట�
6 గేట్లెత్తి దిగువ జూరాలకు నీటిని విడుదల మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో శనివారం ఉదయం ర�
మక్తల్ రూరల్: త్వరలోనే ప్రభత్వం ఉపాధ్యాయ పదోన్నతులు చేపడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. గురువారం మక్తల్ మండలంలోని కర్ని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించ�
మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, పలువురు సర్పంచ్లు , జడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్�
మక్తల్ రూరల్: రాష్ట్రంలో మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని భూత్పూర్ గ్రామంలో భూత్పూర్ బ్యాలెన్సింగ్ రి�
మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరదనీరు వచ్చి చేరింది. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడం�
మక్తల్ రూరల్: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మక్తల్ పట్టణంలో ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ మండల కా
నర్వ: గ్రామాలలో ఉండే రైతులను కూలీల స్థానం నుంచి యజమానుల స్థాయికి చేర్చి వారిని రాజును చేయడమే తెరాసా ప్రభుత్వ ధ్వేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం జడ్పీ చైర్మన్ వనజాగౌడ్తో కలిస�