BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Makthal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Makthal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Makthal
CM KCR | సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఆయన చుట్టి వస్తున్నారు. సోమవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్, మ�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరు కొనసాగుతున్నది. రోజుకు మూడు, నాలుగు బహిరంగ సభలతో ఆయన ఎన్నికల ప్రచారంలో తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. సోమవారం కూడా దేవరకద్ర, గద్వాల్లలో జరిగిన ప్రజా
నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని మక్తల్ (Makthal) మండలం బొందలకుంట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం డీసీఎంను (DCM) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాం గణం భక్తజనసంద్రంగా మారింది. ఆరో రోజైన శనివా రం అర్చకుడు ప్రాణేషాచారి ఆధ్వర్యంలో ఉదయం ఆ లయంలో చక్రతీర్థ స్నానం, అశ్వవాహన సేవ, సా యంత్రం టేకు రథ�
మక్తల్ రూరల్: హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన ఛత్రపతి శివాజీని తాను కించపరచే విధంగా మాట్లాడలేదని అన్నారు. ఒక వేళ తాను మ ట దొర్లినట్లు భావిస్తే క్షమించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స
మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్దరణ పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన వేణుగోపాల స్వామి దేవాలయం శిథిల
మక్తల్ రూరల్: జాతీయ రహాదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మక్తల్ పట్టణ శివారులోని దండు క్రాస్ రోడ్డు వద్ద జ�
భూత్పూర్ రిజర్వాయర్లో 4.7లక్షల రొయ్య పిల్లలు విడదల చేసిన ఎమ్మెల్యే మక్తల్ రూరల్: రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం చేయూతనిస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం మండలం
మక్తల్రూరల్: మక్తల్ మండలం రుద్ర సముద్రం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడిన ఘటనలో 73 గొర్రె పిల్లలు మృతి చెందా యి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో రుద్ర స�
మక్తల్ రూరల్: మక్తల్ మండలంలో కృష్ణా నది పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ వచ్చే రెండు రోజులు రాష్ట�
6 గేట్లెత్తి దిగువ జూరాలకు నీటిని విడుదల మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో శనివారం ఉదయం ర�
మక్తల్ రూరల్: త్వరలోనే ప్రభత్వం ఉపాధ్యాయ పదోన్నతులు చేపడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. గురువారం మక్తల్ మండలంలోని కర్ని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించ�
మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, పలువురు సర్పంచ్లు , జడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్�