లండన్లోని హీత్రూ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఈ అంతర్జాతీయ ట్రావెల్ హబ్ నుంచి రాకపోకలు సాగించే 2.90 లక్షల మంది ప్రయాణికుల�
నల్లమల ప్రాంతంలోని అ మ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమా దం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 42మంది కా ర్మికులు, ఇంజినీర్లు ప్రాణా లతో బయటపడగా.. మిగిలిన ఎనిమిది మంది �
ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లోని బీ బ్లాక్ 310 ఫ్లాట్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాద�
Major Fire Accident | నిర్మాణంలో ఉన్న మెడికల్ యూనివర్సిటీ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది (Major Fire Accident). సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పలు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేందుకు ప్�