ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజాపాలన చేతకావడం లేదని, అన్ని వర్గాల వారిని మభ్యపెడుతూ తెలివిగా ముందుకెళ్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఎద్దేవా చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా �
తుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం కల్ప తరువులా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకొనే వరకు కర్షకులకు వెన్నంటే నిలిచింది. వారికి మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ధాన్యాన్న�
కష్టకాలంలో మక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. యాసంగి మక్కల కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మక్కల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి