మక్కల కొనుగోళ్లలో ఎడతెగని జాప్యంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల్ల రైతులు కన్నెర్ర చేశారు. సుమారు ఆరు వేల బస్తాలకు ఆరుగురు హమాలీలు అన్లోడ్ చేస్తే.. మా ట్రాక్టర్ సీరియల్ వచ్చేది ఎప్పుడు.. అన్లోడ్�
మొక్కజొన్న కొనుగోళ్లు చేయడం, ఎత్తడంలో ఆలస్యం జరుగుతుండటంతో రోజుల తరబడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగులు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా బాదేపల్లి పీఏసీసీఎస్ వారు మక్కల�
మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మద్దులపల్లి ఏఎంసీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు.
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నా రు. ఓ వైపు పంట కాలంలో యూరియా అందక ఇబ్బందులు పడి.. అరకొరగా పండిన పంటను సైతం అమ్మాలం టే ఇబ్బందులు తప్పడం లేదు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గేటుకు రైతులు గురువారం తాళం వేశారు. 15 రోజుల కిందట మార్కెట్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొస్తే నామమాత్రంగా కొంట�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజాపాలన చేతకావడం లేదని, అన్ని వర్గాల వారిని మభ్యపెడుతూ తెలివిగా ముందుకెళ్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఎద్దేవా చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా �
తుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం కల్ప తరువులా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకొనే వరకు కర్షకులకు వెన్నంటే నిలిచింది. వారికి మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ధాన్యాన్న�
కష్టకాలంలో మక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. యాసంగి మక్కల కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మక్కల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి