రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కొందరు అడ్డుకున్నందుకు నిరసన గా బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 18వ తేదీ న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్ ను సమిష్టిగా
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో గల ఉస్లంబట్టి గ్రామానికి చెందిన మహేందర్ దేవర మురుగన్ నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలసి వచ్చి మందమర్�
గుజరాత్ వేదికగా త్వరలో జరుగనున్న జాతీయ గేమ్స్లో రాష్ట్ర జూడో జట్టుకు కోచ్ అండ్ మేనేజర్గా సిలివేరు మహేందర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి గ