ముంబై : మహారాష్ట్ర నూతన మంత్రివర్గం 45 మందితో కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుకు తీవ్ర కసర
నాగ్పూర్లో రోడ్ షో అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండేను సీఎంగా చేయాలని నేనే ప్రతిపాదించా. పార్టీ సీనియర్లు నా ప్రతిపాదనను అంగీకరించారు. బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావాలంటే సీఎం �
ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర కొత్త సీఎంగా గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆటో డ్రైవర్గా జీవితం ప్రారంభించిన ఆయనకు కాలం, అదృష్టం కలిసి రావడంతో ఏకంగా ఒక ర
మోదీ-షా ద్వయం కూటనీతికి మరో రాష్ట్ర ప్రభుత్వం బలైపోయింది. ‘మహా’ రాజకీయాల్లో గత తొమ్మిది రోజులుగా సంక్షోభాన్ని సృష్టించిన బీజేపీ.. చివరకు ఉద్ధవ్ ఠాక్రేను సీఎం పీఠం నుంచి దించేయడంలో విజయం సాధించింది. ‘ఉం�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా వైరస్ సంక్రమించింది. మరో వైపు ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండే సుమారు 40 మంది ఎమ్మెల్యే�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ముంబైకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లి, ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయ
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారినే లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ నెల 15 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తెలిపారు. ఇప్పటికే వ్యా�
ముంబై: తుఫాను పర్యటనలపై మహారాష్ట్రలో పాలక శివసేన, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉన్నది. కొంకణ్ ప్రాంతంలో తౌక్టే తుఫాను నష్టం పరిశీలనకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేవలం కొన్ని గంటలే కేటాయించారని బీజ�
అదనపు ఆంక్షలు విధించం : ఉద్ధవ్ ఠాకే | రాష్ట్రంలో ప్రస్తుతం విధించిన ఆంక్షలు కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడ్డాయని, కొత్తగా అదనంగా ఎలాంటి ఆంక్షలు విధించే యోచన ప్రభుత్వానికి లేదని మహారాష్�